ఉచిత చేప పిల్లలను చెరువులో విడుదల చేసిన ఎమ్మెల్యే

byసూర్య | Fri, Sep 30, 2022, 03:52 PM

డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని బతుకమ్మకుంట చెరువులో తెలంగాణ ప్రభుత్వం చేత వంద శాతం ఉచిత చేప పిల్లల ను శుక్రవారం చెరువులో విడుదల చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న డోర్నకల్ ఎమ్మెల్యే డి. ఎస్ రెడ్యా నాయక్, మునిసిపల్ చైర్మన్ వీరన్న, జిల్లా మత్స్య శాఖ అధికారి నాగమణి, వైస్ చైర్మన్ కోటి లింగం, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు నున్న రమణ, పట్టణ అధ్యక్షుడు విద్యాసాగర్, ముదిరాజ్ కమిటీ అధ్యక్షుడు శంకర్, కార్యదర్శి కొమురయ్య మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest News
 

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు Wed, Apr 24, 2024, 03:15 PM
యాదాద్రిలో ఎంపీ అభ్యర్థి చామల ప్రత్యేక పూజలు Wed, Apr 24, 2024, 02:38 PM
రామంతపూర్ డివిజన్ లో ఖాళీ అవుతున్న బిఆర్ఎస్ Wed, Apr 24, 2024, 02:31 PM
ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా Wed, Apr 24, 2024, 01:52 PM
సెకండియర్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ 34 వ స్థానం Wed, Apr 24, 2024, 01:49 PM