లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి మల్లారెడ్డి

byసూర్య | Fri, Sep 30, 2022, 03:15 PM

పీర్జాడిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ భవాని నగర్, రఘవేంద్ర నగర్, మల్లికార్జున నగర్ కాలానీలో వర్షాల కారణంగా నీటమునిగిన లోతట్టు ప్రాంతాలలో శుక్రవారం నాడు మంత్రి మల్లారెడ్డి పర్యటించడం జరిగింది. ఈ సందర్బంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకోవడం జరిగింది. అనంతరం ఎస్ ఎన్ డి పి ద్వారా రూ. 110 కోట్లతో నిర్మిస్తున్న స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులను పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలనీ ఆదేశించడం జరిగింది. త్వరలోనే వరద కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది అని అన్నారు.

Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM