లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి మల్లారెడ్డి

byసూర్య | Fri, Sep 30, 2022, 03:15 PM

పీర్జాడిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ భవాని నగర్, రఘవేంద్ర నగర్, మల్లికార్జున నగర్ కాలానీలో వర్షాల కారణంగా నీటమునిగిన లోతట్టు ప్రాంతాలలో శుక్రవారం నాడు మంత్రి మల్లారెడ్డి పర్యటించడం జరిగింది. ఈ సందర్బంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకోవడం జరిగింది. అనంతరం ఎస్ ఎన్ డి పి ద్వారా రూ. 110 కోట్లతో నిర్మిస్తున్న స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులను పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలనీ ఆదేశించడం జరిగింది. త్వరలోనే వరద కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది అని అన్నారు.

Latest News
 

కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు Thu, Sep 28, 2023, 08:55 PM
ఘనంగా ఖైరతాబాద్‌ గణేశుడు నిమజ్జనం Thu, Sep 28, 2023, 02:51 PM
నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ Thu, Sep 28, 2023, 01:53 PM
అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ Thu, Sep 28, 2023, 01:53 PM
మార్చని ఇంటి నంబర్ లు. పెరిగిన ఓటర్ల సంఖ్య Thu, Sep 28, 2023, 01:52 PM