భూమి నుంచి భారీ శ‌బ్దం భ‌యాందోళ‌న చెందిన ప్ర‌జ‌లు

byసూర్య | Fri, Sep 30, 2022, 02:23 PM

వికారాబాద్ జిల్లాలో శుక్ర‌వారం భ‌యాందోళ‌న‌కర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. జిల్లాలోని పరిగి మండలం రంగాపూర్, రంగాపూర్ తాండాల్లో భూమి నుంచి భారీ శబ్ధం వినిపించిందని స్థానికులు తెలిపారు. భారీ శబ్దానికి భూమి రెండు సెకన్ల పాటు కంపించిందని. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ళ నుండి బయటకు వచ్చామ‌ని తెలిపారు. ఏం జరిగిందనే అయోమయంలో గ్రామస్థులు ఉన్నారు. తుపాకీ పేల్చినట్టు శబ్దం వచ్చి భూమి కుదేసినట్టి అనిపించిందని జనాలు చెబుతున్నారు. విషయం తెలిసిన అధికారులు అక్కడకు చేరుకుని భూకంపమా… మరేమిటని ఆరా తీయ‌డంలో నిమ‌గ్న‌మ‌య్యారు.

Latest News
 

ఎగ్జిట్ పోల్స్‌పై నాకు నమ్మకం లేదు.. తెలంగాణ ఎన్నికలపై డీకే Sat, Dec 02, 2023, 09:59 PM
ఈ ఎన్నికలు చాలా గుణపాఠాన్ని నేర్పాయి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ Sat, Dec 02, 2023, 09:48 PM
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 22 స్పెషల్ ట్రైన్స్ సర్వీసుల పొడిగింపు Sat, Dec 02, 2023, 09:41 PM
కాంగ్రెస్ అధిష్ఠానం అప్రమత్తం.. ఆ అభ్యర్థులపై స్పెషల్ ఫోకస్ Sat, Dec 02, 2023, 09:36 PM
తెలంగాణలో సైలెంట్ వేవ్.. మళ్లీ వచ్చేది కేసీఆర్ సర్కారే Sat, Dec 02, 2023, 09:29 PM