సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

byసూర్య | Fri, Sep 30, 2022, 03:15 PM

మెదక్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ శుక్రవారం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం రావేళ్ళి గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డికి 60 వేల, రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. ఈ సందర్బంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ. ఎవరైనా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందినట్లయితే సీఎం రిలీఫ్ ఫండ్ కి దరఖాస్తు చేసుకొని ప్రభుత్వ సహాయాన్ని పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగరాజు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.


 


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM