లారీ కింద పడి మహిళ మృతి

byసూర్య | Thu, Sep 29, 2022, 06:07 PM

మేడ్చల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ప్రియ ఈ ఉదయం బైకుపై బయలుదేరింది. వివేకానంద విగ్రహం వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. టైర్ల కింద పడి ప్రియ అక్కడికక్కడే చనిపోయింది. వెనుక వైపు చూడకుండా క్రాస్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.



Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM