దసరా తర్వాత మునుగోడు నోటిఫికేషన్..?

byసూర్య | Thu, Sep 29, 2022, 06:15 PM

మునుగోడు ఉప ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్లు, పరిశీలనతో బిజీ అయ్యా రు. దీంతో నవంబర్ 2వ వారంలోనే ఉప ఎన్నిక నిర్వహించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. దసరా తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పోలింగ్ కు అవసరమైన ఏర్పాట్లను నల్గొండ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు చేస్తున్నారు.


Latest News
 

ఓటింగ్‌కు వెళ్లినవారికి రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల మధ్య స్పెషల్ ట్రైన్, వివరాలివే Tue, May 14, 2024, 09:22 PM
తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ Tue, May 14, 2024, 09:15 PM
అన్ని సెగ్మెంట్లలో పెరిగిన పోలింగ్ శాతం.. కాంగ్రెస్ బలంగా ఉన్న ఆ రెండు స్థానాల్లో మాత్రం తగ్గింది Tue, May 14, 2024, 09:11 PM
తెలంగాణలో కాంగ్రెస్ పక్కాగా గెలిచే ఎంపీ స్థానాలివే.. భట్టి ఎగ్జిట్ పోల్స్ Tue, May 14, 2024, 09:06 PM
పట్నం ప్రజలకంటే పల్లె జనం నయం.. 100 శాతం పోలింగ్.. ఆదర్శంగా నిలిచిన తండా Tue, May 14, 2024, 09:01 PM