సూసైడ్ స్పాట్ గా కేబుల్ బ్రిడ్జి..

byసూర్య | Thu, Sep 29, 2022, 05:36 PM

ఆధునిక టెక్నాలజీతో హైదరాబాద్ నగరానికే తలమానికంగా నిర్మించిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సూసైడ్ స్పాట్ గా మారుతోందా...? బ్రిడ్జిపై నుంచి దూకి ఇప్పటివరకు ఎనిమిది మంది ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కల్గిస్తోంది. ఓ వైపు పర్యాటక ప్రాంతంగా కేబుల్ బ్రిడ్జి ప్రచారంలోకి వస్తుంటే, మరోవైపు ఆత్మహత్యలు పర్యాటకులకు ఇబ్బందిగా మారింది. దీంతో రక్షణ వ్యవస్థను ట్యాంక్ బండ్ స్థాయిలో పెంచాలని ప్రజలు కోరుతున్నారు.


Latest News
 

ఎగ్జిట్ పోల్స్‌పై నాకు నమ్మకం లేదు.. తెలంగాణ ఎన్నికలపై డీకే Sat, Dec 02, 2023, 09:59 PM
ఈ ఎన్నికలు చాలా గుణపాఠాన్ని నేర్పాయి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ Sat, Dec 02, 2023, 09:48 PM
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 22 స్పెషల్ ట్రైన్స్ సర్వీసుల పొడిగింపు Sat, Dec 02, 2023, 09:41 PM
కాంగ్రెస్ అధిష్ఠానం అప్రమత్తం.. ఆ అభ్యర్థులపై స్పెషల్ ఫోకస్ Sat, Dec 02, 2023, 09:36 PM
తెలంగాణలో సైలెంట్ వేవ్.. మళ్లీ వచ్చేది కేసీఆర్ సర్కారే Sat, Dec 02, 2023, 09:29 PM