సూసైడ్ స్పాట్ గా కేబుల్ బ్రిడ్జి..

byసూర్య | Thu, Sep 29, 2022, 05:36 PM

ఆధునిక టెక్నాలజీతో హైదరాబాద్ నగరానికే తలమానికంగా నిర్మించిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సూసైడ్ స్పాట్ గా మారుతోందా...? బ్రిడ్జిపై నుంచి దూకి ఇప్పటివరకు ఎనిమిది మంది ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కల్గిస్తోంది. ఓ వైపు పర్యాటక ప్రాంతంగా కేబుల్ బ్రిడ్జి ప్రచారంలోకి వస్తుంటే, మరోవైపు ఆత్మహత్యలు పర్యాటకులకు ఇబ్బందిగా మారింది. దీంతో రక్షణ వ్యవస్థను ట్యాంక్ బండ్ స్థాయిలో పెంచాలని ప్రజలు కోరుతున్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM