పీడీ యాక్టుపై వాదనలు వినిపించిన రాజాసింగ్

byసూర్య | Thu, Sep 29, 2022, 05:56 PM

పీడీ యాక్ట్ కేసుకు సంబంధించి అడ్వయిజరీ కమిటీ ముందు ఆన్ లైన్ ద్వారా ఎమ్మెల్యే రాజాసింగ్ సమావేశం అయ్యారు. కేసుకు సంబంధించి తన వాదనలు వినిపించారు. మరోవైపు రాజాసింగ్ భార్య సైతం బోర్డు ముందు పలు అంశాలను పెట్టింది. అయితే బోర్డు సభ్యుల విచారణ పూర్తయ్యేందుకు మరో రెండు మూడు వారాలు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పీడీ యాక్ట్ పై బోర్డు స్పందన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టనున్నారు.




Latest News
 

ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నాకేంద్రమంత్రులు, గోవా సీఎం Tue, Apr 16, 2024, 10:23 PM
సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు Tue, Apr 16, 2024, 08:25 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM