కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

byసూర్య | Thu, Sep 29, 2022, 04:14 PM

టీపీసీసీ సభ్యులు, ఆదిలాబాద్ డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ వెడ్మ బొజ్జు పటేల్ అధ్వర్యంలో ఖానాపూర్ నియోజకవర్గం జన్నారం మండలంలో అధికార పార్టీ మరియు ఇతర పార్టీల నుండి దాదాపు 300 మంది భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బొజ్జు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రతి పేద వారికి న్యాయం జరుగుతుందని,  తెరాస పార్టీ  ప్రభుత్వంలో కేవలం వారి కార్యకర్తలకే దళిత బంధు, డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM