మహేష్ బాబును పరామర్శించిన మంత్రి తలసాని

byసూర్య | Thu, Sep 29, 2022, 02:55 PM

సీనియర్ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణతో పాటు హీరో మహేష్ బాబును తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం పరామర్శించారు. బుధవారం మహేష్ బాబు మాతృమూర్తి మరణించగా హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని వారి నివాసానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లి పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం ఇందిరాదేవి చిత్రపటం వద్ద పూల మాలలు వేసి నివాళులర్పించారు.


 


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM