మహేష్ బాబును పరామర్శించిన మంత్రి తలసాని

byసూర్య | Thu, Sep 29, 2022, 02:55 PM

సీనియర్ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణతో పాటు హీరో మహేష్ బాబును తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం పరామర్శించారు. బుధవారం మహేష్ బాబు మాతృమూర్తి మరణించగా హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని వారి నివాసానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లి పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం ఇందిరాదేవి చిత్రపటం వద్ద పూల మాలలు వేసి నివాళులర్పించారు.


 


 


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM