తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ఆదేశం

byసూర్య | Sun, Sep 25, 2022, 11:28 AM

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు ప్రతి నెల, ప్రతి వారం పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ ఆదేశాలు జారీ చేశారు. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్ తో పాటు ఈ పరీక్షలు జరపాలని ప్రిన్సిపల్స్ ను ఆదేశించారు. నీట్, ఎంసెట్ ప్రవేశ పరీక్షలకు ప్రారంభం నుంచే శిక్షణ ఇవ్వాలన్నారు. చదువులో వెనకబడిన విద్యార్థులకు అదనంగా రెమిడియల్ క్లాసులు బోధించాలని సూచించారు.


Latest News
 

ఆ మార్గంలో జర్నీ చేసేవారికి టీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్ Thu, Apr 25, 2024, 07:50 PM
భర్తకు గుడి కట్టిన భార్య.. పతిపై ఎంత ప్రేమ Thu, Apr 25, 2024, 07:44 PM
నగరవాసికి అసౌకర్యం.. హైదరాబాద్ మెట్రోకు హైకోర్టు నోటీసులు Thu, Apr 25, 2024, 07:38 PM
హనుమాన్ ఆలయానికి భూమిని విరాళమిచ్చిన ముస్లిం.. ఎంత గొప్ప మనసో Thu, Apr 25, 2024, 07:34 PM
హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి,,,,ప్రతి గంటకు బస్సు Thu, Apr 25, 2024, 07:30 PM