తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ఆదేశం

byసూర్య | Sun, Sep 25, 2022, 11:28 AM

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు ప్రతి నెల, ప్రతి వారం పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ ఆదేశాలు జారీ చేశారు. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్ తో పాటు ఈ పరీక్షలు జరపాలని ప్రిన్సిపల్స్ ను ఆదేశించారు. నీట్, ఎంసెట్ ప్రవేశ పరీక్షలకు ప్రారంభం నుంచే శిక్షణ ఇవ్వాలన్నారు. చదువులో వెనకబడిన విద్యార్థులకు అదనంగా రెమిడియల్ క్లాసులు బోధించాలని సూచించారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM