విధులకు హాజరుకాని వైద్యులపై తెలంగాణ సర్కార్ చర్యలు

byసూర్య | Fri, Sep 23, 2022, 01:39 PM

తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులకు హాజరుకాని వైద్యులపై వేటుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆస్పత్రుల్లో విధులకు హాజరు కాని వైద్యుల జాబితాను విజిలెన్స్ అధికారులు వైద్యారోగ్య శాఖకు అందించారు. ఈ నేపథ్యంలో 28 మంది డాక్టర్లకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ 28 మంది వైద్య విధాన పరిషత్‎లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. అనంతరం డ్యూటీ టైమ్‎లో ప్రైవేట్ ప్రాక్టీస్‎కు వెళ్తే డాక్టర్స్‎పై వేటు తప్పదని హెచ్చరించింది.


Latest News
 

సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై వేణుస్వామి స్పందన.. ఆ వ్యాఖ్యలకు వీడియోతో క్లారిటీ..! Tue, Dec 05, 2023, 08:16 PM
తుఫానుపై అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు Tue, Dec 05, 2023, 08:13 PM
రావణ రాజ్యం ఎంజాయ్ చేయండి....తెలుగు సినీనటి సంచలన పోస్ట్ Tue, Dec 05, 2023, 07:20 PM
సీఎం కావటానికి సహకరించాలని...జగన్‌కు రేవంత్ రెడ్డి ఫోన్ కాల్.. సోషల్ మీడియాలో వార్త వైరల్ Tue, Dec 05, 2023, 07:18 PM
హైదరాబాద్‌లో ఒంటె మాంసం విక్రయం...ముగ్గురు నిందితులు అరెస్ట్ Tue, Dec 05, 2023, 07:17 PM