ప్రజా సమస్యలపై డిప్యూటీ మేయర్ ప్రత్యేక దృష్టి : డిప్యూటీ మేయర్ ధనరాజ్

byసూర్య | Fri, Sep 23, 2022, 01:38 PM

ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ 191 ఎన్టీఆర్ నగర్ కాలనీకి చెందిన 191ఎన్టీఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు ప్రజా సమస్యలపై డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారిని తన నివాసం వద్దా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను డిప్యూటీ మేయర్ గారి దృష్టికి తీసుకు వచ్చారు. వెంటనే స్పందించి డిప్యూటీ మేయర్ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం కాలనీ అభివృద్ధికి తోడ్పడుతున్న డిప్యూటీ మేయర్ గారిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో 7వ&14వ డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు మంజునాథ్, బోబ్బా శ్రీను,191ఎన్టీఆర్ నగర్ అధ్యక్షుడు కృష్ణ, కాలనీ వాసులు రాజేష్, పూర్ణ, నర్సింహా, జితేందర్,ఓం ప్రకాష్, రామ్ పరమేష్, పెద్దలు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM