ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే

byసూర్య | Fri, Sep 23, 2022, 12:41 PM

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మత్స్య శాఖ షాద్ నగర్ పట్టణంలో మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. అనంతరం బొబ్బిలి చెరువులో చేప పిల్లలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందని, షాద్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా 200 చెరువులకు గాను మూడు రకాలైన 43 లక్షల చేప పిల్లలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM