తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

byసూర్య | Fri, Sep 23, 2022, 12:21 PM

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 15 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను, 33 గురుకులాలను మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణలో 19 గురుకులాలు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం రాష్ట్రంలో 262 మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ రెసిడెన్షియల్‌ స్కూళ్లు, ఒక డిగ్రీ కాలేజీ ఉన్నాయి. కొత్తగా జిల్లాకు 1 చొప్పున 33 గురుకుల స్కూళ్లు, 15 డిగ్రీ గురుకుల కాలేజీలను ఏర్పాటు చేయనున్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM