తొక్కిసలాటలో బాలికకు గాయాలు.. కళ్లల్లోంచి రక్తం

byసూర్య | Fri, Sep 23, 2022, 12:23 PM

సికింద్రాబాద్ లోని జింఖానా గ్రౌండ్ వద్ద గురువారం తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ నెల 25న హైదరాబాద్ లో జరిగే ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం భారీగా ఫ్యాన్స్ రావడంతో తోపులాట జరిగింది. గ్రౌండ్ గేట్స్ ఓపెన్ చేసిన సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో సయ్యద్ అలియా అనే బాలికకు గాయాలయ్యాయి. అంతర్గత రక్తస్రావం కావడంతో ఆమెను యశోద ఆసుపత్రికి తరలించారు. ఆమె కళ్లల్లోంచి రక్తం వస్తోందని ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM