కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోంది: హరీశ్ రావు

byసూర్య | Thu, Sep 22, 2022, 06:20 PM

దేశంలోనే రికార్డు స్థాయిలో తెలంగాణలో 1.35 కోట్ల ఎకరాల్లో పంటలు పండుతున్నాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ధాన్యం కొనేది లేదని కేంద్రం చెప్పినా.. చివరి గింజ వరకు రైతుల నుంచి ధాన్యం సేకరించామని చెప్పారు. కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని.. అనాలోచిత నిర్ణయాలతో అన్నదాతలను అయోమయానికి గురిచేస్తోందని విమర్శించారు. విదేశాలకు వ్యవసాయ ఉత్పత్తులు పంపకుండా కేంద్రం సెస్ విధించిందని ఆరోపించారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM