కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోంది: హరీశ్ రావు

byసూర్య | Thu, Sep 22, 2022, 06:20 PM

దేశంలోనే రికార్డు స్థాయిలో తెలంగాణలో 1.35 కోట్ల ఎకరాల్లో పంటలు పండుతున్నాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ధాన్యం కొనేది లేదని కేంద్రం చెప్పినా.. చివరి గింజ వరకు రైతుల నుంచి ధాన్యం సేకరించామని చెప్పారు. కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని.. అనాలోచిత నిర్ణయాలతో అన్నదాతలను అయోమయానికి గురిచేస్తోందని విమర్శించారు. విదేశాలకు వ్యవసాయ ఉత్పత్తులు పంపకుండా కేంద్రం సెస్ విధించిందని ఆరోపించారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM