కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోంది: హరీశ్ రావు

byసూర్య | Thu, Sep 22, 2022, 06:20 PM

దేశంలోనే రికార్డు స్థాయిలో తెలంగాణలో 1.35 కోట్ల ఎకరాల్లో పంటలు పండుతున్నాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ధాన్యం కొనేది లేదని కేంద్రం చెప్పినా.. చివరి గింజ వరకు రైతుల నుంచి ధాన్యం సేకరించామని చెప్పారు. కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని.. అనాలోచిత నిర్ణయాలతో అన్నదాతలను అయోమయానికి గురిచేస్తోందని విమర్శించారు. విదేశాలకు వ్యవసాయ ఉత్పత్తులు పంపకుండా కేంద్రం సెస్ విధించిందని ఆరోపించారు.


Latest News
 

మోదీ నోట తన చీకటి మిత్రుడి మాట బయటకు వచ్చింది...రేవంత్ రెడ్డి Tue, Oct 03, 2023, 10:20 PM
రేవంత్ రెడ్డి రెండేళ్లుగా చెబుతోంది ఇదే.... మాణికం ఠాగూర్ Tue, Oct 03, 2023, 10:19 PM
ఎన్నికల వేళ... రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు Tue, Oct 03, 2023, 10:18 PM
కష్టాల్లో ఉన్నప్పుడే మనవాళ్లు ఎవరో తెలుస్తుంది.... మంత్రి కేటీఆర్ Tue, Oct 03, 2023, 10:17 PM
ఆ ఫోటోలను సోషల్ మీడియలో షేర్ చేసిన కేటీఆర్ Tue, Oct 03, 2023, 09:44 PM