మెట్రో పిల్లర్లపై పోస్టర్లు అతికిస్తే జైలుకే: మెట్రో ఎండీ

byసూర్య | Thu, Sep 22, 2022, 06:55 PM

హైదరాబాద్ మెట్రో పిల్లర్లపై పోస్టర్లు అతికిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి హెచ్చరించారు. ఇకపై మెట్రో పిల్లర్లపై పోస్టర్లు అతికించిన వారికి రూ.1000 జరిమానాతోపాటు ఆరునెలలు జైలు శిక్ష విధించే అవకాశముందన్నారు. సెంట్రల్ మెట్రో రూలను అమలు చేస్తామని చెప్పారు. ఇక ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల వరకు మెట్రో సర్వీసులు నడుపుతామని ఆయన వెల్లడించారు.


Latest News
 

మూడో విడత లోకల్ బాడీ ఎన్నికల్లో 394 సర్పంచ్ స్థానాలపై పూర్తి ఏకగ్రీవం Wed, Dec 10, 2025, 10:48 PM
ఏకంగా రూ.1000 కోట్లతో ఫండ్,,,గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి Wed, Dec 10, 2025, 09:48 PM
ఓయూకు రూ.1000 కోట్ల నిధుల విడుదల.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం Wed, Dec 10, 2025, 07:53 PM
2 గంటల వరకు మెట్రో, సిటీ బస్సులు,,,,ఇకపై అర్థరాత్రి కూడా దర్జాగా తిరగొచ్చు Wed, Dec 10, 2025, 07:46 PM
ఆ 14 గ్రామాల్లో ఇద్దరు సర్పంచ్‌లు, రెండు ఓట్లు.... ఇంకా తెగని పంచాయతీ Wed, Dec 10, 2025, 07:41 PM