మెట్రో పిల్లర్లపై పోస్టర్లు అతికిస్తే జైలుకే: మెట్రో ఎండీ

byసూర్య | Thu, Sep 22, 2022, 06:55 PM

హైదరాబాద్ మెట్రో పిల్లర్లపై పోస్టర్లు అతికిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి హెచ్చరించారు. ఇకపై మెట్రో పిల్లర్లపై పోస్టర్లు అతికించిన వారికి రూ.1000 జరిమానాతోపాటు ఆరునెలలు జైలు శిక్ష విధించే అవకాశముందన్నారు. సెంట్రల్ మెట్రో రూలను అమలు చేస్తామని చెప్పారు. ఇక ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల వరకు మెట్రో సర్వీసులు నడుపుతామని ఆయన వెల్లడించారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM