జింఖానా గ్రౌండ్స్ లో సాయంత్రం 7 గంటలకు ఆన్లైన్లో టీ20 మ్యాచ్ టికెట్లు

byసూర్య | Thu, Sep 22, 2022, 05:01 PM

జింఖానా గ్రౌండ్స్ లో టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయాలను అధికారులు నిలిపివేశారు. టికెట్లు అయిపోయినట్లు ప్రకటించారు. దీంతో క్యూలో నిలబడ్డవారిని బయటికి పంపించేస్తున్నారు. అయితే సాయంత్రం 7 గంటల నుంచి ఆన్లైన్ లో టికెట్లు విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు గాయపడ్డవారు ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పిస్తామని అదనపు సీపీ చౌహాన్ చెప్పారు. న్యాయసలహాతో నిర్వాహకులపై కేసు నమోదు చేస్తామన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM