అనుమానంతో భార్యను చంపిన భర్త

byసూర్య | Thu, Sep 22, 2022, 01:36 PM

భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను కత్తితో గొంతుకోసి చంపేశాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్‌ లో జరిగింది. భాస్కర్‌, కల్పన(25) దంపతులు మహబూబాబాద్‌లోని అడ్వకేట్ కాలనీలో నివాసముంటున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. భార్యపై అనుమానం పెంచుకున్న భాస్కర్‌ ఆమెను కత్తితో గొంతు కోసి హత్యచేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM