అనుమానంతో భార్యను చంపిన భర్త

byసూర్య | Thu, Sep 22, 2022, 01:36 PM

భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను కత్తితో గొంతుకోసి చంపేశాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్‌ లో జరిగింది. భాస్కర్‌, కల్పన(25) దంపతులు మహబూబాబాద్‌లోని అడ్వకేట్ కాలనీలో నివాసముంటున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. భార్యపై అనుమానం పెంచుకున్న భాస్కర్‌ ఆమెను కత్తితో గొంతు కోసి హత్యచేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM