జింఖానా ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్

byసూర్య | Thu, Sep 22, 2022, 01:45 PM

జింఖానా ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఘటనపై వివరణ ఇవ్వాలని హెచ్ సీఏ అధికారులను రాష్ట్ర క్రీడాశాఖమంత్రి ఆదేశించారు. టికెట్ల విక్రయానికి సంబంధించిన సమాచారంతో సమీక్షకు రావాలని, హెచ్ సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ సహా అధికారులు రావాలని ఆదేశించారు. ఈ నెల 25న జరగనున్న భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల కోసం భారీ సంఖ్యలో ఫ్యాన్స్ రాగా, తొక్కిసలాట జరిగి పలువురికి గాయాలైన విషయం తెలిసిందే.

Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM