జింఖానా గ్రౌండ్స్ తొక్కిసలాటలో మహిళ మృతి!

byసూర్య | Thu, Sep 22, 2022, 12:54 PM

సికింద్రాబాద్ లోని జింఖానా గ్రౌండ్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందింది. ఈ నెల 25న జరగనున్న భారత్​, ఆస్ట్రేలియా మ్యాచ్‌ కోసం టికెట్లు విక్రయిస్తున్నారు. దీంతో జింఖానా గ్రౌండ్ కి క్రికెట్ ఫ్యాన్స్ భారీగా వచ్చారు. తోపులాట జరగడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ తోపులాటలో పలువురు అభిమానులు, పోలీసులు స్పృహ తప్పి పడిపోయారు. గాయపడిన వారిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ తొక్కిసలాటలో గాయపడిన ఓ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.

Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM