జింఖానా గ్రౌండ్స్ తొక్కిసలాటలో మహిళ మృతి!

byసూర్య | Thu, Sep 22, 2022, 12:54 PM

సికింద్రాబాద్ లోని జింఖానా గ్రౌండ్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందింది. ఈ నెల 25న జరగనున్న భారత్​, ఆస్ట్రేలియా మ్యాచ్‌ కోసం టికెట్లు విక్రయిస్తున్నారు. దీంతో జింఖానా గ్రౌండ్ కి క్రికెట్ ఫ్యాన్స్ భారీగా వచ్చారు. తోపులాట జరగడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ తోపులాటలో పలువురు అభిమానులు, పోలీసులు స్పృహ తప్పి పడిపోయారు. గాయపడిన వారిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ తొక్కిసలాటలో గాయపడిన ఓ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.

Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM