శంకర పట్నంలో మాజీ ఎంపీ పొన్నం పాదయాత్ర

byసూర్య | Wed, Aug 17, 2022, 12:37 PM

శంకరపట్నం మండల కేంద్రానికి చేరుకున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాదయాత్రను మండల పరిధిలోని తాడికల్ గ్రామ చివరలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికి సెలవులతో సన్మానించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బసవయ్య, మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గౌడ్ ల ఆధ్వర్యంలో తాడికల్ నుండి శంకరపట్నం మీదుగా అధిక సంఖ్యలో పాదయాత్ర నిర్వహించి అనంతరం శంకర పట్నం శివారులోని శ్రీ లక్ష్మి ప్రసన్న ఫంక్షన్ హాల్ లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యవసర సరుకుల ధరలు పెంచి సామాన్య ప్రజలకు నిరుపేదల నడ్డి విరిగేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డ మాజీ ఎంపీ పొన్నం.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM