భార్యను చంపిన భర్త ను అరెస్ట్ చేసిన సీఐ

byసూర్య | Wed, Aug 17, 2022, 12:37 PM

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి చెందిన ఓ వ్యక్తి భార్యను అతికిరాతకంగా గొంతు కోసి చంపిన భర్తను అరెస్టు చేసినట్లు సీఐ ఉపేందర్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తంగళ్ళపల్లికి చెందిన కొండ జ్యోతిని ఆమె భర్త ఆంజనేయులు ఈనెల 1వ తారీఖున ఆమె నిద్రిస్తున్న సమయంలో కత్తితో అతి కిరాతకంగా కోసి చంపాడని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్న క్రమంలో నిందితుడి విచారణలో వెల్లడించినట్లు వారు తెలిపారు. భార్య జ్యోతి గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఎన్ని ఆసుపత్రిలు తిరిగిన న్యాయం కాకపోవడంతో ఎలాగైనా భార్యను చంపాలనే ప్లాన్ ప్రకారం కత్తితో గొంతు కోశాడని పోలీసులు వెల్లడించారు. నిన్నిత్రుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు వారు తెలిపారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM