తెలంగాణ విద్యాశాఖ కీలక ఉత్తర్వులు

byసూర్య | Wed, Aug 17, 2022, 11:56 AM

తెలంగాణలోని మరో 37 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను ఇంటర్‌ వరకు అప్‌గ్రేడ్‌ చేస్తూ విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో 82ను విడుదల చేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచే వీటిల్లో ఇంటర్‌ ఫస్టియర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులను నిర్వహించనున్నారు. ఒక్కో కేజీబీవీలో 2 కోర్సులకు మాత్రమే అనుమతి ఇచ్చారు.

Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM