110 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన

byసూర్య | Tue, Aug 16, 2022, 04:30 PM

స్వాతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా మంగళవారం నల్గొండ జిల్లా పెద్ద అడిచర్లపల్లి మండలకేంద్రంలో నిర్వహించిన సాముహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం సందర్భంగా శ్రీ సాయి కృష్ణవేణి పాఠశాల విద్యార్థులు 110 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించి జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు. స్వాతంత్ర వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా భారత దేశానికి స్వతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి అయినా సందర్బంగా వేడుకలు పెద్ద ఎత్తున చెయ్యాలి అని  తెలంగాణ ముఖ్య ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్  ఆదేశం మేరకు మంగళవారం నాడు ఎక్కడ వారు అక్కడే ఉద్యయం 11:30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించాలి అని తెలిపారు.  

Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM