రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

byసూర్య | Tue, Aug 16, 2022, 01:30 PM

ఖమ్మం రూరల్ మండలం దానవాయిగూడెం సబ్ జైలు సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రామన్నపేట నుంచి ఖమ్మంకు బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి సబ్ జైలు సమీపంలో ఖమ్మం నుంచి రామన్నపేట వెళ్తున్న డీసీఎం వ్యాను అదుపుతప్పి ఢీకొంది. దీంతో ఆ వ్యక్తి డీసీఎం కింద అదుపుతప్పి పడిపోయాడు. ఈ ప్రమాదంలో డీసీఎం వ్యాను బైక్ పై వెళ్తున్న వ్యక్తి తలపై నుంచి వెళ్లడంతో తీవ్రగాయాలతో వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM