byసూర్య | Tue, Aug 16, 2022, 01:33 PM
భారత స్వతంత్య్ర వజ్రోత్సవ లో బాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సామూహిక జాతీయ గీతాలాపన లో మంగళవారం రాచకొండ కమిషనరేట్ ఉప్పల్ ఎక్స్ రోడ్డువద్ద నిర్వహిస్తున్న జాతీయ గీతాలాపన లో సిపి మహేష్ భగవత్, కార్పొరేటర్లు, ప్రజ ప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు అధిక సంఖ్య లో పాల్గొన్ని 11: 30నిమిషాలకు జాతీయ గీతాలాపన చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసారు.