జాతీయ గీతాలాపన లో రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్

byసూర్య | Tue, Aug 16, 2022, 01:33 PM

భారత స్వతంత్య్ర వజ్రోత్సవ లో బాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సామూహిక జాతీయ గీతాలాపన లో మంగళవారం రాచకొండ కమిషనరేట్ ఉప్పల్ ఎక్స్ రోడ్డువద్ద నిర్వహిస్తున్న జాతీయ గీతాలాపన లో సిపి మహేష్ భగవత్, కార్పొరేటర్లు, ప్రజ ప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు అధిక సంఖ్య లో పాల్గొన్ని 11: 30నిమిషాలకు జాతీయ గీతాలాపన చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసారు.


Latest News
 

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు Wed, Apr 24, 2024, 03:15 PM
యాదాద్రిలో ఎంపీ అభ్యర్థి చామల ప్రత్యేక పూజలు Wed, Apr 24, 2024, 02:38 PM
రామంతపూర్ డివిజన్ లో ఖాళీ అవుతున్న బిఆర్ఎస్ Wed, Apr 24, 2024, 02:31 PM
ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా Wed, Apr 24, 2024, 01:52 PM
సెకండియర్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ 34 వ స్థానం Wed, Apr 24, 2024, 01:49 PM