byసూర్య | Mon, Aug 15, 2022, 02:31 PM
కంటోన్మెంట్ భారత స్వతంత్ర 75వ వజోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఇండియాన్ అర్మీ నిర్వహించిన వేడుకలకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావ్ నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొ న్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి కేటిఆర్కు మల్కాజిగిరి పార్లమెంట్ టిఆర్ఎస్ ఇన్ఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, కంటోన్మెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యే సాయన్న కూతుర్లు లానస్య నందిత, నివేదిత, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర ర్రెడ్డి, బోయినపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టీ. ఎన్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.