ఫ్రీడం 2కే రన్ లో పాల్గొన్న మహేందర్ రెడ్డి

byసూర్య | Thu, Aug 11, 2022, 10:40 AM

ముఖ్యమంత్రి కల్వకుంట్ల. చంద్రశేఖర రావు పిలుపుమేరకు మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో 75వ స్వతంత్ర భారతదేశ వజ్రోత్సవాలలో భాగంగా ఈరోజు ఫ్రీడం 2కే రన్ లో పాల్గొన్న మేడ్చల్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ చామకూర. మహేందర్ రెడ్డి.ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ లక్ష్మీ శ్రీనివాస రెడ్డి , వైస్ చైర్మన్ ప్రభాకర్ , కమిషనర్ రాములు గారు, పేట్ బషీర్బాగ్ సబ్ ఇన్స్పెక్టర్ , కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM