ఫ్రీడం 2కే రన్ లో పాల్గొన్న మహేందర్ రెడ్డి

byసూర్య | Thu, Aug 11, 2022, 10:40 AM

ముఖ్యమంత్రి కల్వకుంట్ల. చంద్రశేఖర రావు పిలుపుమేరకు మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో 75వ స్వతంత్ర భారతదేశ వజ్రోత్సవాలలో భాగంగా ఈరోజు ఫ్రీడం 2కే రన్ లో పాల్గొన్న మేడ్చల్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ చామకూర. మహేందర్ రెడ్డి.ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ లక్ష్మీ శ్రీనివాస రెడ్డి , వైస్ చైర్మన్ ప్రభాకర్ , కమిషనర్ రాములు గారు, పేట్ బషీర్బాగ్ సబ్ ఇన్స్పెక్టర్ , కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM