లబ్దిదారుల కుటుంబాలకు ప్రయోజనం: పద్మారావు గౌడ్

byసూర్య | Thu, Aug 11, 2022, 10:48 AM

దళిత బంధు పధకంలో భాగంగా తార్నాక డివిజన్ కు చెందిన జంగం యాదగిరి ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ మారుతి ఎర్టిగా వాహనాన్ని అందచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళిత బంధు పధకాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోనేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తెరాస డివిజన్ నాయకులు , తదితరులు నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM