byసూర్య | Thu, Aug 11, 2022, 10:48 AM
దళిత బంధు పధకంలో భాగంగా తార్నాక డివిజన్ కు చెందిన జంగం యాదగిరి ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ మారుతి ఎర్టిగా వాహనాన్ని అందచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళిత బంధు పధకాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోనేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తెరాస డివిజన్ నాయకులు , తదితరులు నాయకులు పాల్గొన్నారు.