byసూర్య | Tue, Aug 09, 2022, 10:15 AM
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి సోమవారం కొడకండ్ల ఆండాళమ్మ జ్ఞాపకార్థం కుమార్తె ముడుంబై జానకీ దేవి రెండు వెండి కలశములను స్వామి వారికి సమర్పించారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయంలో మొదటగా ప్రత్యేక పూజలు చేశారు. మాధవాచార్యులు ఇతర అర్చకులు అధికారులు పాల్గొన్నారు.