శ్రీ స్వామివారికి వెండి కలశాల బహుకరణ

byసూర్య | Tue, Aug 09, 2022, 10:15 AM

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి సోమవారం కొడకండ్ల ఆండాళమ్మ జ్ఞాపకార్థం కుమార్తె ముడుంబై జానకీ దేవి రెండు వెండి కలశములను స్వామి వారికి సమర్పించారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయంలో మొదటగా ప్రత్యేక పూజలు చేశారు. మాధవాచార్యులు ఇతర అర్చకులు అధికారులు పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాద్​లో ఈ ఏడు ప్రాంతాల్లో హీట్ ఐలాండ్స్.. అక్కడ మాడు పగిలిపోయే ఎండలు, కారణమిదే Mon, May 06, 2024, 07:55 PM
కొత్త కాపురంలో చిచ్చు పెట్టిన జ్యూస్.. పెళ్లైన నాలుగు రోజులకే భార్యను పుట్టింటికి పంపిన భర్త Mon, May 06, 2024, 07:52 PM
రైతులకు పండగలాంటి వార్త.. వాళ్లందరి అకౌంట్లలోకి డబ్బులు జమ Mon, May 06, 2024, 07:48 PM
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ నిరాకరణ... కీలక నిర్ణయం దిశగా అడుగులు Mon, May 06, 2024, 07:45 PM
న్యాయం కోసం ఎన్నికల బరిలో వీధి వ్యాపారి.. మాల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ Mon, May 06, 2024, 07:42 PM