జహీరాబాద్ లో ఉపాధి హామీపై ప్రజా దర్బార్

byసూర్య | Tue, Aug 09, 2022, 10:13 AM

జహీరాబాద్‌ ఎంపీడీఓ కార్యాల యంలో సోమవారం ప్రజాదర్బార్‌ నిర్వహించారు. మండలంలోని 22 గ్రామ పంచాయతీల పరిధిలో మూడేళ్లలో జరిగిన ఉపాధి హామీ పనుల దస్త్రాలు తనిఖీ చేశారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ శ్రీనివాస్‌రావు, విజిలెన్స్‌ ఆఫీసర్‌ నాగేశ్వర్‌రావు, క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు అమర్‌నాథ్‌, సపు భాస్‌, ఏపీఓ అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM