byసూర్య | Tue, Aug 09, 2022, 10:13 AM
జహీరాబాద్ ఎంపీడీఓ కార్యాల యంలో సోమవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. మండలంలోని 22 గ్రామ పంచాయతీల పరిధిలో మూడేళ్లలో జరిగిన ఉపాధి హామీ పనుల దస్త్రాలు తనిఖీ చేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ శ్రీనివాస్రావు, విజిలెన్స్ ఆఫీసర్ నాగేశ్వర్రావు, క్వాలిటీ కంట్రోల్ అధికారులు అమర్నాథ్, సపు భాస్, ఏపీఓ అశోక్కుమార్ పాల్గొన్నారు.