నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన మర్రి రాజశేఖర్ రెడ్డి

byసూర్య | Tue, Aug 09, 2022, 10:17 AM

కంటోన్మెంట్ లాల్ బజార్ చర్చిలో నిర్వహించిన ప్రార్థన సభలో టీఆర్ఎస్ పార్టీ మల్కాజ్‌గిరి పార్లమెంట్ ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు భాగ్యశ్రీ శ్యామ్ కుమార్, తిరుమలగిరి సీఐ శ్రవణ్ కుమార్, ప్రవీణ్దవ్, రాజు సింగ్, సురేష్, సోమయ్య పాల్గొన్నారు.


 


 


Latest News
 

ఓవర్ లోడ్తో వెళ్తున్న మూడు టిప్పర్లు సీజ్ Sun, May 19, 2024, 09:30 AM
ఇంటర్ పరీక్షలు కు 6, 134 మంది విద్యార్థులు: సి. మద్దిలేటి Sun, May 19, 2024, 09:23 AM
హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో ఫుల్ డిమాండ్.. 4 నెలల్లోనే 26 వేలకుపైగా ఇళ్ల రిజిస్ట్రేషన్లు Sat, May 18, 2024, 10:32 PM
రైతులకు గుడ్ న్యూస్.. ఆ డబ్బు మొత్తం సర్కారే చెల్లిస్తుంది.. మంత్రి సీతక్క Sat, May 18, 2024, 10:20 PM
ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు Sat, May 18, 2024, 10:15 PM