ఎస్సారెస్పీ 14 గేట్లను ఎత్తిన అధికారులు

byసూర్య | Sat, Aug 06, 2022, 12:56 PM

ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు ఎస్సారెస్పీలోకి వరదనీరు వచ్చి చేరుతుంది. 14 గేట్లను ఎత్తి వరదనీరును గోదావరిలోకి వదిలారు. ప్రాజెక్టులో 1091 అడుగులు ఉండగా 1088 అడుగులు కాగా 90 టీఎంసీలకు 78 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కాకతీయ కాలువ, ఎస్కేప్ 8000 క్యూసెక్కులు, సరస్వతి కాలువకు 600 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువకు 50 క్యూసెక్కులు ఉండగా వరదకాలువకు 5000 క్యూసెక్కులు, ఆలీసాగర్ కు 600 క్యూసెక్కుల నీటిని అందిస్తున్నామని ఏఈఈ వంశీ తెలిపారు. ఇన్ ప్లో 89 వేల క్యూసెక్యుల వరదనీరు రాగా కాగా అవుట్ ప్లో 75 వేల క్యూసెక్కుల నీటిని 14 గేట్ల ద్వారా గోదావరిలోకి నీటిని వదిలినట్లు తెలిపారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM