సిరిసిల్లలో 11 మందిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు

byసూర్య | Sat, Aug 06, 2022, 12:44 PM

రాజన్న సిరిసిల్ల పట్టణానికి చెందిన ఓ న్యాయవాదిపై మున్సిపల్ కమిషనర్ తో పాటు సిబ్బంది దాడి చేశారని ఆ న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పట్టణానికి చెందిన న్యాయవాది భాజపా ఎస్టీ మోర్చా నాయకుడు మొగిలి రాజు పై బుధవారం రాత్రి మున్సిపల్ కమిషనర్ తో పాటు సిబ్బంది అతనిపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయగా మున్సిపల్ కమిషనర్ తో పాటు స్థానిక 11 మంది కౌన్సిలర్ మరో 9 మంది పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM