స్వరాష్ట్రం కోసం జీవితాన్ని అంకితం చేశారు: మంత్రి

byసూర్య | Sat, Aug 06, 2022, 12:44 PM

స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయులు, తెలంగాణ స్పూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి, ధర్మపురి శాసనసభ్యులు కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం జయశంకర్ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నట్లు మంత్రి ఈశ్వర్ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ స్వరాష్ట్రంగా ఎందుకు ఏర్పడాలో పల్లె పల్లెనా చైతన్యం రగిలించిన గొప్ప వ్యక్తి జయశంకర్ సార్ అని మంత్రి తెలిపారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM