దర్జాగా అక్రమ ఇసుక రవాణా

byసూర్య | Sat, Aug 06, 2022, 12:39 PM

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం లోని పుల్కల్ మంజీరా నది నుండి అక్రమంగా ఇసుక రవాణా యధేచ్చగా కొనసాగుతున్నది. రాత్రి అయ్యిందంటే చాలు ట్రాక్టర్లతో బిచ్కుంద తదితర ప్రాంతాలకు అక్రమ ఇసుక రవాణా ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి నుండి తెల్లవారి జాము వరకు ఈ రవాణా కొనసాగుతున్నది. దీనిపై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM