ఇద్దరు ప్రధానోపాధ్యాయులు సస్పెండ్

byసూర్య | Sat, Aug 06, 2022, 12:36 PM

హన్వాడ మండలం లో ఇద్దరు ప్రధానోపాధ్యాయులు సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం టంకర ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మూడు రోజులు మధ్యాహ్నం భోజనం పెట్టనందుకు ప్రాథమిక పాఠశాల హెచ్ఎం నర్సింగమ్మ, ఉన్నత పాఠశాల హెచ్ఎం రాజశేఖర్ రావు లను జిల్లా కలెక్టర్ వెంకట్రావు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మూడు రోజుల పాటు పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించలేదు.


Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM