byసూర్య | Fri, Aug 05, 2022, 08:45 PM
తెలంగాణలో శుక్రవారం 984 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 40,663 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇటీవల 923 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,418 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హైదరాబాద్లో 365, మేడ్చల్ మల్కాజిగిరిలో 61, రంగారెడ్డిలో 57, నల్గొండలో 41, కరీంనగర్లో 37, నిజామాబాద్లో 34, యాదాద్రి భువనగిరిలో 30, మంచిర్యాలలో 30, మహబూబాబాద్లో 27 కేసులు నమోదయ్యాయి.