రేవంత్ రెడ్డి కీలక వ్యాఖలు

byసూర్య | Fri, Aug 05, 2022, 08:53 PM

మునుగోడులో కాంగ్రెస్ ఓడిపోయినా తమకు పట్టింపు లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. 2018 తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో 2 టీఆర్‌ఎస్‌, 2 బీజేపీ గెలుపొందాయన్నారు.  ఉపఎన్నికల్లో ఓడినంత మాత్రాన కాంగ్రెస్ కార్యకర్తలకు ఏమైనా ఊడిందా అని అన్నారు. ఎమ్మెల్యే కాకుంటే అమిత్ షా ఇంటిముందు కుక్క కూడా దగ్గరకు రానివ్వదని, ఉపఎన్నికలతో మునుగోడు అభివృద్ధి అవుతుందనుకుంటే కాంగ్రెస్ నుంచి రాజగోపాల్ రెడ్డి పోటీచేయాలని తెలిపారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM