ఎమ్మెల్సీ శంభిపూర్ రాజును కలిసిన విద్యుత్ అధికారులు

byసూర్య | Fri, Aug 05, 2022, 05:02 PM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ మున్సిపల్ పరిధి శంభిపూర్ ఎమ్మెల్సీ నివాసంలో వివిధ ప్రాంతాలలో వర్షాకాలంలో ప్రజలు విద్యుత్ సమస్యలతో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ముందు జాగ్రత్తగా మేడ్చల్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు విద్యుత్ అధికారులను తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది.


ఈ సందర్భంగా జీడిమెట్ల డివిజన్ విద్యుత్ అధికారి డి ఈ నర్సింహా రెడ్డి శంభిపూర్ లోని కార్యాలయంలో ఎమ్మెల్సీ ని మర్యాదపూర్వకంగా కలిసారు. త్వరలోనే అన్ని సమస్యలపై పూర్తి సమాచారం తీసుకొని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ కి తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఏ డి ఈ బాలకృష్ణ, ఏఈ వెంకట్రామిరెడ్డి, దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , జిహెచ్ఎంసి మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


 


Latest News
 

మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు Wed, May 08, 2024, 04:20 PM
వెల్గటూర్ మండలంలో ప్రభుత్వ విప్ ఎన్నికల ప్రచారం Wed, May 08, 2024, 04:17 PM
ఐఎస్ఆర్డీ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన Wed, May 08, 2024, 04:14 PM
బహిరంగ సభ ఏర్పాట్ల పనులను పరిశీలించిన ఎంపీ అభ్యర్థి Wed, May 08, 2024, 04:11 PM
రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ అనుమతి పొందాలి: జిల్లా కలెక్టర్ Wed, May 08, 2024, 04:09 PM