ఐఎస్ఆర్డీ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన

byసూర్య | Wed, May 08, 2024, 04:14 PM

ఐఎస్ఆర్డీ స్వచ్ఛంద సంస్థ కామారెడ్డి ఆధ్వర్యంలో రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామ ఉపాధి హామీ కూలీలకు బుధవారం ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి అమృత రాజేందర్ మాట్లాడుతూ, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును తప్పనిసరిగా అందరూ వినియోగించుకోవాలని సూచించారు. భావి భారత నిర్మాణంలో ఓటర్లదే నిర్ణయాత్మక పాత్ర అన్నారు. అనంతరం కూలీలతో ఓటర్ ప్రతిజ్ఞ చేశారు. సిబ్బంది శివాజీరావు, కూలీలు ఉన్నారు.


Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM