byసూర్య | Wed, May 08, 2024, 04:11 PM
బాన్సువాడ పట్టణంలోని వీక్లీ మార్కెట్లో గురువారం కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగే బహిరంగ సభ ఏర్పాట్ల పనులను బుధవారం ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, పార్లమెంట్ కోఆర్డినేటర్ ఎండల లక్ష్మీనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభకు వచ్చే కార్యకర్తలకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలకుండా ఏర్పాట్లు చేయాలని వారు నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గార్గే, నాయకులు పాల్గొన్నారు.