బహిరంగ సభ ఏర్పాట్ల పనులను పరిశీలించిన ఎంపీ అభ్యర్థి

byసూర్య | Wed, May 08, 2024, 04:11 PM

బాన్సువాడ పట్టణంలోని వీక్లీ మార్కెట్లో గురువారం కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగే బహిరంగ సభ ఏర్పాట్ల పనులను బుధవారం ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, పార్లమెంట్ కోఆర్డినేటర్ ఎండల లక్ష్మీనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభకు వచ్చే కార్యకర్తలకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలకుండా ఏర్పాట్లు చేయాలని వారు నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గార్గే, నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM