బీజేపీలో రాజగోపాల్ రెడ్డి చేరికకు డేట్ ఫిక్స్

byసూర్య | Fri, Aug 05, 2022, 04:54 PM

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఈ నెల 21న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అమిత్ షా తనను పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. బహిరంగ సభ పెట్టి బీజేపీలో చేరనున్నట్లు రాజగోపాల్ రెడ్డి తెలిపారు. రాజీనామా లేఖ ఇవ్వడానికి స్పీకర్ అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM