బీజేపీలో రాజగోపాల్ రెడ్డి చేరికకు డేట్ ఫిక్స్

byసూర్య | Fri, Aug 05, 2022, 04:54 PM

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఈ నెల 21న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అమిత్ షా తనను పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. బహిరంగ సభ పెట్టి బీజేపీలో చేరనున్నట్లు రాజగోపాల్ రెడ్డి తెలిపారు. రాజీనామా లేఖ ఇవ్వడానికి స్పీకర్ అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM