తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

byసూర్య | Fri, Aug 05, 2022, 04:05 PM

తెలంగాణ రాష్ట్రంలో సాధారణ ప్రసవాలు ప్రోత్సహించేందుకు రాష్ట్ర సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రసవాలు చేసిన వైద్య బృందానికి రూ.3 వేలు ఇన్సెంటివ్స్ గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో గర్భిణులకు సిజేరియన్లను తగ్గించాలని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో మొత్తం ప్రసవాల్లో 64% సిజేరియన్ల ద్వారానే జరుగుతున్నాయి.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM