కాంగ్రెస్ పార్టీకి దాసోజు శ్రవణ్ రాజీనామా

byసూర్య | Fri, Aug 05, 2022, 04:04 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీలో కీలక నాయకుడు, జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కాంగ్రెస్‌కు శుక్రవారం రాజీనామా చేశారు. గతంలో ఆయన హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేశారు. అయితే ఇటీవల ఆ నియోజకవర్గంలో గ్రూపులు ఎక్కువయ్యాయి. దివంగత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి పార్టీలోకి రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా అనే అనుమానం వ్యక్తమవుతోంది.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM