నగర ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్

byసూర్య | Fri, Aug 05, 2022, 04:06 PM

హైదరాబాద్ వాసులకు కేంద్ర ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ నెల 5 నుంచి 15వ తేదీవరకు చార్మినార్, గోల్కొండ కోటకు ఎటువంటి ఎంట్రీ ఫీజ్ లేకుండా అనుమ‌తిస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఇది భారతీయులకే కాకుండా విదేశీయులకు కూడా అందుబాటులో ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి శుక్రవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో నాలుగు స్మారక చిహ్నాలను ఫ్రీగా దర్శించవచ్చని చెప్పారు.


Latest News
 

రేవంత్ రెడ్డికి తిలకం దిద్దిన దీపేందర్ సింగ్ తల్లి Wed, Dec 06, 2023, 11:08 PM
తుపాను ఎఫెక్ట్‌తో హైదరాబాద్ నుంచి సౌత్‌కు వెళ్లే ట్రైన్లు రద్దు Wed, Dec 06, 2023, 09:42 PM
దుర్గం చెరువులో వేలాది చేపల మృత్యువాత,,,,ఆందోళన చెందుతున్న పలువురు నెటిజన్లు Wed, Dec 06, 2023, 09:31 PM
కొత్త ఎమ్మెల్యేలకు క్లాస్లులు,,,,సభలో వ్యవహరించాల్సిన తీరుపై పాఠాలు,,,,రాజ్యాంగపరమైన అంశాలపై వివరణ Wed, Dec 06, 2023, 09:18 PM
‘కేటీఆర్‌‌కు తగిన ప్రత్యామ్నాయం.. ఐటీ మినిస్టర్ ఈయనైతే బాగుంటుంది’.. సోషల్ మీడియాలో చర్చ Wed, Dec 06, 2023, 08:57 PM