నగర ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్

byసూర్య | Fri, Aug 05, 2022, 04:06 PM

హైదరాబాద్ వాసులకు కేంద్ర ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ నెల 5 నుంచి 15వ తేదీవరకు చార్మినార్, గోల్కొండ కోటకు ఎటువంటి ఎంట్రీ ఫీజ్ లేకుండా అనుమ‌తిస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఇది భారతీయులకే కాకుండా విదేశీయులకు కూడా అందుబాటులో ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి శుక్రవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో నాలుగు స్మారక చిహ్నాలను ఫ్రీగా దర్శించవచ్చని చెప్పారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM