నీరు సాఫీగా పోవాలంటే డ్రైనేజీలో చెత్తచెదారం వేయకండి

byసూర్య | Fri, Aug 05, 2022, 02:09 PM

ఎడతెరిపిలేకుండ కుండపోతగా గత రెండు రోజులు మూడు గంటలపాటు కురిసిన భారీ వర్షంతో శివనగర్ లోని రహదారులు జలమయమైనాయి. దీంతో డ్రైనేజీలు కాలువలు పొంగి పొర్లుతూ రోడ్లపై నీరు చేరింది. 34వ డివిజన్ కార్పోరేటర్ దిడ్డి కుమారస్వామి ఆదేశంతో మున్సిపల్ జవాన్ జి. కుమారస్వామి ఆధ్వర్యంలో శుక్రవారం పారిశుద్ధ్య కార్మికులు శ్రమించి డ్రైనేజీలో చేరిన చెత్తచెదారాన్ని వెంటనే తొలగిస్తూ నీరు సాఫీగా సాగేందుకు శ్రమించారు. ప్రతినిత్యం డివిజన్ ప్ర జలకు కాలువల్లో చెత్తచెదారం, ప్లాస్టిక్ బాటిల్స్ వేయొద్దని జవాన్, సిబ్బది సూచిస్తున్నా.


నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అలాగే వేస్తుండటంతో జవాన్, కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. నీరు సాఫీగా పోవాలంటే డ్రైనేజీలో చెత్తచెదారం వేయకుండా నిర్దేశించిన డస్ట్ బిన్లల్లో వేయాలని సూచించారు. సిబ్బంది శ్రమిస్తున్నడంతో నీరు సాఫీగా కొనసాగుతోంది. దీంతో కార్పోరేటర్ కుమారస్వామి వారి పనితీరును చూసి అభినందించారు.


Latest News
 

రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్.... పోచారం శ్రీనివాస్ రెడ్డి Fri, Sep 22, 2023, 09:35 PM
త్వరలో పేదల కోసం మరిన్ని పథకాలు...కేటీఆర్ Fri, Sep 22, 2023, 09:34 PM
'ఓట్‌ ఫ్రం హోం'.. వాళ్లకు మాత్రమే ఈ ఆప్షన్ Fri, Sep 22, 2023, 08:09 PM
అమ్మాయిలను అలా టచ్ చేస్తే చాలు.. ఇక జైలు కెళ్లాల్సిందే Fri, Sep 22, 2023, 08:04 PM
ఇవే నాకు చివరి ఎన్నికలు.. మంత్రి పువ్వాడ Fri, Sep 22, 2023, 07:58 PM