రైల్వే స్టేషన్ ఆవరణలో ద్విచక్ర వాహనం దగ్ధం

byసూర్య | Fri, Aug 05, 2022, 02:01 PM

ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో ద్విచక్ర వాహనాన్ని ఓ గుర్తు తెలియని వ్యక్తి దగ్ధం చేశాడు. జిల్లా కేంద్రంలోని దుర్గా నగర్ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాద్యాయుడు రాథోడ్ కిషన్ రైల్వే టికెట్ బుకింగ్ నిమిత్తమై రైల్వే స్టేషన్ వచ్చిన ఆయన తన వాహనాన్ని స్టేషన్ ఆవరణలో పార్కింగ్ చేసాడు. సదరు ఉపాద్యాయుడు టికెట్ బుకింగ్ చేసుకుని బయటకు వచ్చేసరికి తన వాహనం మంటల్లో దగ్ధమైంది. కాగా గురువారం ఉదయం రైల్వే స్టేషన్ లో తన వాహనం పార్కింగ్ విషయమై ఓ వ్యక్తి తో గొడవ పడ్డాడు. ఆ వ్యక్తే తన వాహనానికి నిప్పు పెట్టాడని, ఈ మేరకు బాధితులు కిషన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM